జిల్లా లోని అన్ని యాజమాన్యం పాఠశాలలు, జూనియర్ కళాశాలకు నేటి నుంచి ఈ నెల 18 తేదీ వరకు సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినట్లు డిఈ ఓ డా ఆర్ బాలాజీ రావు ఓ ప్రకటనలో తెలిపారు సెలవులలో తరగతులు నిర్వహిస్తే ప్రభుత్వం నిబంధనలు మేరకు సదర్ పాఠశాల పై చర్యలు చే పా డ తమని స్పష్టం చేశారు అన్ని యాజమాన్యం పాఠశాలలు, కళాశాల సిబ్బంది సహకరించగలరన్నారు



