నెల్లూరు: విద్యారంగంలో మరో గొప్ప ముందడుగు పడింది. నెల్లూరు నగరంలో నూతనంగా ప్రారంభమైన వీటీఆర్ హైస్కూల్ విద్యకు కొత్త దిశగా మార్గనిర్దేశం చేయనుంది. ఈ పాఠశాలను ప్రముఖ విద్యావేత్త నారా లోకేశ్ గారు శుభారంభం చేశారు.
📌 కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేశ్ గారు మాట్లాడుతూ –
“నేటి విద్యార్థులకు ప్రపంచస్థాయి విద్య అందించాలన్నదే మా లక్ష్యం. ఈ పాఠశాల ఆధునిక సదుపాయాలతో, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించేలా రూపొందించబడింది.”
ఈ హైస్కూల్లో టెక్నాలజీ ఆధారిత బోధన, పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు, భవిష్యత్కు అనుగుణమైన స్కిల్ ట్రైనింగ్ అందించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
🎓 విద్యార్థులు విజ్ఞానంతో పాటు విలువలతో పెరుగాలని ఆశిస్తూ, ఈ పాఠశాల నెల్లూరులో విద్యాభివృద్ధికి పెద్ద దిక్సూచి కావచ్చని అభిప్రాయపడ్డారు పలువురు ప్రముఖులు పొల్గున్నారు