ఓబులవారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
ఓబులువారిపల్లి మండలం మంగంపేట ఆర్ఆర్ 5 నూతన లేఔట్ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ ఎన్ డి ఏ కుటమి నాయుకులు, ప్రజలు, పాల్కొన్నారు.

నూతన శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరియు యువ నేత ముక్కా సాయి వికాస్ రెడ్డి
ఓబులవారిపల్లి ఆగస్టు (పున్నమి ప్రతినిధి) ఓబులువారిపల్లి మండలం మంగంపేట ఆర్ఆర్ 5 నూతన లేఔట్ నందు భక్తి శ్రద్ధలతో శ్రీ మాతమ్మ తల్లి గుడి నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు రైల్వే కోడూరు శాసనసభ్యులు శ్రీ అరవ శ్రీధర్ , రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్ మరియు కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ శ్రీ ముక్కా రూపానంద రెడ్డి కుమారుడు యువ నేత శ్రీ ముక్కా సాయి వికాస్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం లొ ఎన్ డి ఏ కుటమి నాయుకులు, ప్రజలు, పాల్కొన్నారు.

