తొట్టంబేడు నవంబర్ 07 , పున్నమి న్యూస్ : మండలంలోని రౌతు సూరమాల గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజిక వర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటించినప్పుడు గ్రామప్రజలు త్రాగునీటి సమస్యని ఆయనకు విజ్ఞప్తి చేయగా సుమారు 5 లక్షల రూపాయలతొ ఏర్పాటు చేసిన RO ప్లాంట్ ను శుక్రవారం నాడు నూతనంగా ఏర్పాటు చేసిన RO ప్లాంట్ ను ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ… ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే ఎమ్మెల్యే ఆశయంమన్నారు. గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేద ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారని అదే విధంగా ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటారని ప్రతి ఇంటికి మంచి నీటిని అందించే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు రావిళ్ల మునిరజా నాయుడు, కొన్నలి రమేష్, రామానాయుడు, ప్రతాప్ రెడ్డి, రత్నయ్య, సర్పంచ్ రాజా రెడ్డి, వేణు, తిరుపాల్,శ్రీను, సుమతి, కుమారి, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

నూతన వాటర్ ప్లాంట్ ప్రారంభంచిన బొజ్జల బృందమ్మ
తొట్టంబేడు నవంబర్ 07 , పున్నమి న్యూస్ : మండలంలోని రౌతు సూరమాల గ్రామం నందు శ్రీకాళహస్తి నియోజిక వర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటించినప్పుడు గ్రామప్రజలు త్రాగునీటి సమస్యని ఆయనకు విజ్ఞప్తి చేయగా సుమారు 5 లక్షల రూపాయలతొ ఏర్పాటు చేసిన RO ప్లాంట్ ను శుక్రవారం నాడు నూతనంగా ఏర్పాటు చేసిన RO ప్లాంట్ ను ఎమ్మెల్యే మాతృమూర్తి బొజ్జల బృందమ్మ చేతులమీదుగా ప్రారంభించారు. ఈ సందర్బంగా బొజ్జల బృందమ్మ మాట్లాడుతూ… ప్రజలకు సురక్షిత త్రాగునీరు అందించడమే ఎమ్మెల్యే ఆశయంమన్నారు. గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పేద ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారని అదే విధంగా ఇప్పుడు బొజ్జల సుధీర్ రెడ్డి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుంటారని ప్రతి ఇంటికి మంచి నీటిని అందించే లక్ష్యంగా పనిచేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు రావిళ్ల మునిరజా నాయుడు, కొన్నలి రమేష్, రామానాయుడు, ప్రతాప్ రెడ్డి, రత్నయ్య, సర్పంచ్ రాజా రెడ్డి, వేణు, తిరుపాల్,శ్రీను, సుమతి, కుమారి, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు.

