Wednesday, 1 April 2026
  • Home  
  • నూతన ఏఈగా చెంగయ్య బాధ్యతలు చేపట్టారు
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన ఏఈగా చెంగయ్య బాధ్యతలు చేపట్టారు

ఉదయగిరి మండలం విద్యుత్ శాఖ ఇన్చార్జ్ ఏ ఈ గా చెంగయ్య బాధ్యతలు చేపట్టారు ఇక్కడ ఇన్చార్జ్ ఏ ఈ గా పనిచేస్తున్న కుద్దుష్ బాషా రెగ్యులర్ గా విధులు నిర్వర్తిస్తున్న వరికుంటపాడుకు నియమించబడ్డారు అక్కడ సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న చెంగయ్య ను ఉదయగిరి లో ఇన్చార్జ్ ఏ ఈ గా నియమించబడ్డారు ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని తమ వంతు నిరంతరం కృషీ చేస్తున్నారన్నారు.

ఉదయగిరి మండలం విద్యుత్ శాఖ ఇన్చార్జ్ ఏ ఈ గా చెంగయ్య బాధ్యతలు చేపట్టారు ఇక్కడ ఇన్చార్జ్ ఏ ఈ గా పనిచేస్తున్న కుద్దుష్ బాషా రెగ్యులర్ గా విధులు నిర్వర్తిస్తున్న వరికుంటపాడుకు నియమించబడ్డారు అక్కడ సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్న చెంగయ్య ను ఉదయగిరి లో ఇన్చార్జ్ ఏ ఈ గా నియమించబడ్డారు ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని తమ వంతు నిరంతరం కృషీ చేస్తున్నారన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.