ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి నెల (పున్నమి ప్రతినిధి) మనుబోలు సి.ఆర్.ఆర్ కళ్యాణమండపంలో ఈ నెల 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టిడిపి మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య తెలిపారు. ఏపీ ఫీల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి తెలుగు యువత అధ్యక్షుడు శివుడు రాజా గౌడ్, చే రెడ్డి పద్మనాభ రెడ్డి, సాని వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు శుభవార్త.. మనుబోలులో మెగా జాబ్ మేళా
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా మార్చి నెల (పున్నమి ప్రతినిధి) మనుబోలు సి.ఆర్.ఆర్ కళ్యాణమండపంలో ఈ నెల 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టిడిపి మండలాధ్యక్షుడు పొన్నూరు రామకృష్ణయ్య తెలిపారు. ఏపీ ఫీల్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సూచనల మేరకు ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి తెలుగు యువత అధ్యక్షుడు శివుడు రాజా గౌడ్, చే రెడ్డి పద్మనాభ రెడ్డి, సాని వెంకట రమణయ్య తదితరులు పాల్గొన్నారు.

