వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల పంచాయతీ అలివేలు మంగాపురంలో వాటర్ ప్లాoట్ నిర్మాణం కోసం 2023లో ఎంపిపి నిధుల్లో అడ్వాన్స్ పేమెంట్ కింద రూ. రెండు లక్షలు ఒక వ్యక్తి తీసుకున్నారు వాటర్ ప్లాoట్ ఏర్పాటు చేయకుండా నిధులను దుర్వినియోగం చేశారని ఫిర్యాదు రావడoతో కావలి DLPO వెంకటరమణ సచివాలయంలో విచారణ చేపట్టారు సంబంధిత రికార్డులను స్వాధీనం చేసుకోని 15 రోజులోగా ఉన్నతాదికారులకు నివేదికలు అందజేస్తామన్నారు.


