Wednesday, 11 February 2026
  • Home  
  • నిత్యాన్నదాన పథకానికి రూ.50,000 విరాళం
- తిరుపతి

నిత్యాన్నదాన పథకానికి రూ.50,000 విరాళం

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి దేవస్థానముచే నిర్వహించబడుచున్న నిత్యాన్నదాన పథకానికి వైజాగ్ వాస్తవ్యులు శ్రీకాంత్ బూడిరాజు రూ.50,000/- ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయాధికారులు శ్రీ స్వామి, అమ్మవార్ల అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటుచేయించి తీర్ధ, ప్రసాదాలు అందజేయడమైనది.

శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 11: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి దేవస్థానముచే నిర్వహించబడుచున్న నిత్యాన్నదాన పథకానికి వైజాగ్ వాస్తవ్యులు శ్రీకాంత్ బూడిరాజు రూ.50,000/- ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు. అనంతరం దాతలకు ఆలయాధికారులు శ్రీ స్వామి, అమ్మవార్ల అంతరాలయ దర్శనం, వేద ఆశీర్వచనం ఏర్పాటుచేయించి తీర్ధ, ప్రసాదాలు అందజేయడమైనది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.