అసెంబ్లీ విరామ సమయంలో మంత్రివర్యులు నారా లోకేష్ ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కలిశారు.అనంతరం భారతదేశంలో తొలి శివాలయమైన గుడిమల్లం ఆలయం చరిత్ర గురించి బుక్ లెట్ ను నారా లోకేష్ కి అందించిన ఎమ్మెల్యే బొజ్జల. ఆలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న నారా లోకేష్ తెలిపారు.

- తిరుపతి
నారా లోకేష్ ని కలిసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి
అసెంబ్లీ విరామ సమయంలో మంత్రివర్యులు నారా లోకేష్ ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కలిశారు.అనంతరం భారతదేశంలో తొలి శివాలయమైన గుడిమల్లం ఆలయం చరిత్ర గురించి బుక్ లెట్ ను నారా లోకేష్ కి అందించిన ఎమ్మెల్యే బొజ్జల. ఆలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న నారా లోకేష్ తెలిపారు.

