Thursday, 5 February 2026
  • Home  
  • నారా లోకేష్ ని కలిసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి
- తిరుపతి

నారా లోకేష్ ని కలిసిన శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి

అసెంబ్లీ విరామ సమయంలో మంత్రివర్యులు నారా లోకేష్ ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కలిశారు.అనంతరం భారతదేశంలో తొలి శివాలయమైన గుడిమల్లం ఆలయం చరిత్ర గురించి బుక్ లెట్ ను నారా లోకేష్ కి అందించిన ఎమ్మెల్యే బొజ్జల. ఆలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న నారా లోకేష్ తెలిపారు.

అసెంబ్లీ విరామ సమయంలో మంత్రివర్యులు నారా లోకేష్ ని శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి కలిశారు.అనంతరం భారతదేశంలో తొలి శివాలయమైన గుడిమల్లం ఆలయం చరిత్ర గురించి బుక్ లెట్ ను నారా లోకేష్ కి అందించిన ఎమ్మెల్యే బొజ్జల. ఆలయం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న నారా లోకేష్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.