తిరుపతి పర్యటన నిమిత్తం గురువారం తిరుపతి ఎయిర్పోర్ట్ కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి స్వాగతం పలకడం జరిగింది.అనంతరం శాలువతో సత్కరించి శ్రీకాళహస్తీశ్వర స్వామి,అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది.

- తిరుపతి
నారా బ్రాహ్మణి కి స్వాగతం పలికిన బొజ్జల రిషితా రెడ్డి
తిరుపతి పర్యటన నిమిత్తం గురువారం తిరుపతి ఎయిర్పోర్ట్ కు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కి శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితా రెడ్డి స్వాగతం పలకడం జరిగింది.అనంతరం శాలువతో సత్కరించి శ్రీకాళహస్తీశ్వర స్వామి,అమ్మవార్ల తీర్ధ ప్రసాదాలను ఇవ్వడం జరిగింది.

