Sunday, 7 December 2025
  • Home  
  • నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికిన పేట బ్రదర్స్
- తిరుపతి

నాదెండ్ల మనోహర్ కి ఘన స్వాగతం పలికిన పేట బ్రదర్స్

తిరుపతి పర్యటనలో భాగంగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు,మరియు జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ కి శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నందు జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి, తేజ,మనీ,నవీన్,కల్లిపూడి వెంకటేష్, సాయి,వెంకటేష్,రాజా,పసల ఎలిషా, గోపి,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

తిరుపతి పర్యటనలో భాగంగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు,మరియు జనసేన పార్టీ పీఏసీ అధ్యక్షులు నాదెండ్ల మనోహర్ కి శుక్రవారం రేణిగుంట విమానాశ్రయం నందు జనసేన నాయకులు పేట బ్రదర్స్ మిత్రబృందం ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలకడం జరిగింది.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్,పేట చిరంజీవి, తేజ,మనీ,నవీన్,కల్లిపూడి వెంకటేష్, సాయి,వెంకటేష్,రాజా,పసల ఎలిషా, గోపి,చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.