పలమనేరు ,జూన్29,2020(పున్నమి విలేకరి): నాడు కేరళలో ఏనుగు.. నిన్ను తెలంగాణలో కోతి.. నేడు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గం లో ఆవు . ఇలా వరుసగా మూగజీవాల పై అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…పలమనేరు నియోజవర్గం పెద్దపంజాణి మండలం కొగిలేరు గ్రామ సమీపంలో సాకార్డు అనే స్వచ్ఛంద సంస్థ శ్రీకృష్ణ గోమాత పీఠాన్ని నిర్వహిస్తుంది. పీఠానికి చెందిన ఆవు మేతకు వెళుతున్న సమయంలో దారిలో వేటగాళ్ల పెట్టిన నాటు బాంబు కొరకడంతో నోటి భాగం చిద్రమైంది. దీనిని గమనించిన స్థానికులు ఆవును పశువైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రధమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని పశువైద్యశాల కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు
నాటు బాంబు కొరికిన ఆవు చిద్రమైన నోరు
పలమనేరు ,జూన్29,2020(పున్నమి విలేకరి): నాడు కేరళలో ఏనుగు.. నిన్ను తెలంగాణలో కోతి.. నేడు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గం లో ఆవు . ఇలా వరుసగా మూగజీవాల పై అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…పలమనేరు నియోజవర్గం పెద్దపంజాణి మండలం కొగిలేరు గ్రామ సమీపంలో సాకార్డు అనే స్వచ్ఛంద సంస్థ శ్రీకృష్ణ గోమాత పీఠాన్ని నిర్వహిస్తుంది. పీఠానికి చెందిన ఆవు మేతకు వెళుతున్న సమయంలో దారిలో వేటగాళ్ల పెట్టిన నాటు బాంబు కొరకడంతో నోటి భాగం చిద్రమైంది. దీనిని గమనించిన స్థానికులు ఆవును పశువైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రధమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని పశువైద్యశాల కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు