Saturday, 19 July 2025
  • Home  
  • నాటు బాంబు కొరికిన ఆవు చిద్రమైన నోరు
- Featured

నాటు బాంబు కొరికిన ఆవు చిద్రమైన నోరు

పలమనేరు ,జూన్29,2020(పున్నమి విలేకరి): నాడు కేరళలో ఏనుగు.. నిన్ను తెలంగాణలో కోతి.. నేడు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గం లో ఆవు . ఇలా వరుసగా మూగజీవాల పై అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…పలమనేరు నియోజవర్గం పెద్దపంజాణి మండలం కొగిలేరు గ్రామ సమీపంలో సాకార్డు అనే స్వచ్ఛంద సంస్థ శ్రీకృష్ణ గోమాత పీఠాన్ని నిర్వహిస్తుంది. పీఠానికి చెందిన ఆవు మేతకు వెళుతున్న సమయంలో దారిలో వేటగాళ్ల పెట్టిన నాటు బాంబు కొరకడంతో నోటి భాగం చిద్రమైంది. దీనిని గమనించిన స్థానికులు ఆవును పశువైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రధమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని పశువైద్యశాల కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

పలమనేరు ,జూన్29,2020(పున్నమి విలేకరి): నాడు కేరళలో ఏనుగు.. నిన్ను తెలంగాణలో కోతి.. నేడు చిత్తూరు జిల్లా పలమనేరు నియోజవర్గం లో ఆవు . ఇలా వరుసగా మూగజీవాల పై అమానుష ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. వివరాల్లోకి వెళితే…పలమనేరు నియోజవర్గం పెద్దపంజాణి మండలం కొగిలేరు గ్రామ సమీపంలో సాకార్డు అనే స్వచ్ఛంద సంస్థ శ్రీకృష్ణ గోమాత పీఠాన్ని నిర్వహిస్తుంది. పీఠానికి చెందిన ఆవు మేతకు వెళుతున్న సమయంలో దారిలో వేటగాళ్ల పెట్టిన నాటు బాంబు కొరకడంతో నోటి భాగం చిద్రమైంది. దీనిని గమనించిన స్థానికులు ఆవును పశువైద్యశాలకు తరలించారు. వైద్యులు ప్రధమ చికిత్స నిర్వహించి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని పశువైద్యశాల కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.