శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలకమండలి చైర్మెన్ పదవి తనుకు ఇవ్వడం పట్ల జనసేన నాయకుడు కొట్టేసాయి ఆనందాన్ని వ్యక్తం చేశాడు.నాడు సిఐ చెంపదెబ్బ కొట్టినప్పుడు ఒక సామాన్య కార్యకర్త కు తోడుగా నిలబడి నేడు ఇంతటి భాధ్యతను తనకు ఇవ్వడం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కే చెల్లిద్దని,వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు.దేవస్థానం చైర్మన్ గా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేసారు.ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు.

నాటి చేపదెబ్బకు ఫలితం నేడు చైర్మన్ పదవి
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలకమండలి చైర్మెన్ పదవి తనుకు ఇవ్వడం పట్ల జనసేన నాయకుడు కొట్టేసాయి ఆనందాన్ని వ్యక్తం చేశాడు.నాడు సిఐ చెంపదెబ్బ కొట్టినప్పుడు ఒక సామాన్య కార్యకర్త కు తోడుగా నిలబడి నేడు ఇంతటి భాధ్యతను తనకు ఇవ్వడం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కే చెల్లిద్దని,వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు.దేవస్థానం చైర్మన్ గా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేసారు.ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు.

