Tuesday, 24 March 2026
  • Home  
  • నాటి చేపదెబ్బకు ఫలితం నేడు చైర్మన్ పదవి
- తిరుపతి

నాటి చేపదెబ్బకు ఫలితం నేడు చైర్మన్ పదవి

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలకమండలి చైర్మెన్ పదవి తనుకు ఇవ్వడం పట్ల జనసేన నాయకుడు కొట్టేసాయి ఆనందాన్ని వ్యక్తం చేశాడు.నాడు సిఐ చెంపదెబ్బ కొట్టినప్పుడు ఒక సామాన్య కార్యకర్త కు తోడుగా నిలబడి నేడు ఇంతటి భాధ్యతను తనకు ఇవ్వడం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కే చెల్లిద్దని,వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు.దేవస్థానం చైర్మన్ గా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేసారు.ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు.

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం పాలకమండలి చైర్మెన్ పదవి తనుకు ఇవ్వడం పట్ల జనసేన నాయకుడు కొట్టేసాయి ఆనందాన్ని వ్యక్తం చేశాడు.నాడు సిఐ చెంపదెబ్బ కొట్టినప్పుడు ఒక సామాన్య కార్యకర్త కు తోడుగా నిలబడి నేడు ఇంతటి భాధ్యతను తనకు ఇవ్వడం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కే చెల్లిద్దని,వారికి ఆజన్మాంతం రుణపడి ఉంటానని ఆయన అన్నారు.దేవస్థానం చైర్మన్ గా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తానని ఆయన ఈ సందర్భంగా తెలియజేసారు.ఆలయ అభివృద్ధి కి కృషి చేస్తానని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.