పున్నమి నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం: నాగులపల్లి గ్రామంలోని గ్రామంలో మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపిటిసి, కోడేరు మండలం సింగల్ విండో డైరెక్టర్, గ్రామ ప్రజలు కార్యకర్తలు బలపరిచిన గ్రామపంచాయతీ నాగులపల్లి గ్రామ 03వ వార్డు అభ్యర్థి దూపం అంజనేయులు అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వారితో పాటు 10 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దూపం అంజనేయులు మాట్లాడుతూ గ్రామ ప్రజల కొరకు, ఎలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడకుండా నీతి న్యాయం కోసం గ్రామ అభివృద్ధి కొరకు సహకరిస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామ ప్రజల సమస్యల పట్ల నా వంతుగా స్వచ్ఛందంగా సేవ చేస్తాను, గ్రామ ప్రజలందరికీ యువకులకు మహిళలకు విద్యావంతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు అందరు కూడా మంచి మనసుతో ఆదరించి సర్పంచ్ అభ్యర్థిగా మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, పదిమంది వార్డు నెంబర్లను గెలిపించి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతోపాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

నాగులపల్లి 03వ వార్డు అభ్యర్థిగా దూపం అంజనేయులు నామినేషన్, ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తాం
పున్నమి నాగర్ కర్నూల్ జిల్లా కోడేరు మండలం: నాగులపల్లి గ్రామంలోని గ్రామంలో మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి మాజీ ఎంపిటిసి, కోడేరు మండలం సింగల్ విండో డైరెక్టర్, గ్రామ ప్రజలు కార్యకర్తలు బలపరిచిన గ్రామపంచాయతీ నాగులపల్లి గ్రామ 03వ వార్డు అభ్యర్థి దూపం అంజనేయులు అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వారితో పాటు 10 మంది అభ్యర్థులు కూడా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా దూపం అంజనేయులు మాట్లాడుతూ గ్రామ ప్రజల కొరకు, ఎలాంటి అక్రమాలకు అన్యాయాలకు పాల్పడకుండా నీతి న్యాయం కోసం గ్రామ అభివృద్ధి కొరకు సహకరిస్తూ ప్రజాక్షేత్రంలో ఉంటూ గ్రామ ప్రజల సమస్యల పట్ల నా వంతుగా స్వచ్ఛందంగా సేవ చేస్తాను, గ్రామ ప్రజలందరికీ యువకులకు మహిళలకు విద్యావంతులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలు అందరు కూడా మంచి మనసుతో ఆదరించి సర్పంచ్ అభ్యర్థిగా మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, పదిమంది వార్డు నెంబర్లను గెలిపించి ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతోపాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

