దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామం లో వెలసిన శ్రీ వెంగమాంబ దేవస్థానం అధ్యర్యంలో నిర్వహిస్తూన్న గోశాలకు వరికుంటపాడు గ్రామానికి చెందిన పారిశ్రామిక వేత్త ట్రాక్టర్ ద్వారా పశుగ్రాశాన్ని ఆలయ నిర్వాహకులకు అందజేశారు గోశాలకు దాతలు ముందుకు వచ్చి గోవులను సoరక్షిoచే బాధ్యతలను తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.


