Monday, 8 December 2025
  • Home  
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు మీద మృత్యుంజయ హోమం
- తిరుపతి

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు మీద మృత్యుంజయ హోమం

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని చెన్నై రోడ్డు నందు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో మహిళా మోర్చా నాయకురాలు ప్రజ్ఞశ్రీ మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు మీద నిర్వహించిన మహా మృతుంజయహోమంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగనది.తదనంతరం మొక్కలు నాటడం జరిగినది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సేవా పక్షోత్సవాలు కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీకాళహస్తి పట్టణంలోని చెన్నై రోడ్డు నందు శ్రీ షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో మహిళా మోర్చా నాయకురాలు ప్రజ్ఞశ్రీ మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ బిజెపి నాయకుల ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పేరు మీద నిర్వహించిన మహా మృతుంజయహోమంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొనడం జరిగనది.తదనంతరం మొక్కలు నాటడం జరిగినది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.