నంద్యాల పట్టణంలోని 4వ వార్డు నందు 4 వ వార్డు టిడిపి ఇంచార్జ్ షేక్ మజీద్ ఏర్పాటుచేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరై తన చేతులా మీదుగా పంపిణి చేశారు ఈ సందర్బంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రణ మాత్రమే వేసి స్మార్ట్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ స్మార్ట్ కార్డ్ వల్ల రేషన్ సమాచారం మన మొబైల్ లోనే చూసుకోవచ్చు నెలనెలా రేషన్ పంపిణీ ఏ విధంగా తీసుకున్నామో ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు అని ప్రజలకు తెలియజేయడం జరిగిందని ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ రంగ ప్రసాద్ సుబ్బ లక్ష్మయ్య పబ్బతి వేణు పల్లె వెంకటసుబ్బయ్య బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఉస్మాన్ సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీ వరప్రసాదరావు సచివాలయ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు

నంద్యాల 4 వ వార్డు లో స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్
నంద్యాల పట్టణంలోని 4వ వార్డు నందు 4 వ వార్డు టిడిపి ఇంచార్జ్ షేక్ మజీద్ ఏర్పాటుచేసిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ హాజరై తన చేతులా మీదుగా పంపిణి చేశారు ఈ సందర్బంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం లాగా ఎవరి ఫోటో వేయకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ అధికారిక ముద్రణ మాత్రమే వేసి స్మార్ట్ కార్డును పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ స్మార్ట్ కార్డ్ వల్ల రేషన్ సమాచారం మన మొబైల్ లోనే చూసుకోవచ్చు నెలనెలా రేషన్ పంపిణీ ఏ విధంగా తీసుకున్నామో ఎప్పటికప్పుడు మనం తెలుసుకోవచ్చు అని ప్రజలకు తెలియజేయడం జరిగిందని ప్రజలు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నంద్యాల మార్కెట్ యార్డ్ వైస్ ఛైర్మన్ రంగ ప్రసాద్ సుబ్బ లక్ష్మయ్య పబ్బతి వేణు పల్లె వెంకటసుబ్బయ్య బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు ఉస్మాన్ సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ లక్ష్మీ వరప్రసాదరావు సచివాలయ సిబ్బంది అధికారులు తదితరులు పాల్గొన్నారు

