నంద్యాల నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాల నందు ఎస్.జి.ఎఫ్ నంద్యాల డివిజన్ స్థాయి బాలుర ఆటల పోటీల ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహింపబడ్డాయి. పాఠశాల హెడ్మాస్టర్ ఏవీఎస్ చలపతి అధ్యక్షతన నంద్యాల జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి ఆశాజ్యోతి , డివిజన్ కార్యదర్శి వి శివకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి స్వతహాగా తను క్రీడాకారుడని నంద్యాలలో జరిగే ప్రతి ఆటల పోటీలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు, నంద్యాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కు రోడ్ మ్యాప్ తయారైందని త్వరలోనే దానిని అమలు చేస్తామని తెలియజేశారు, స్థానిక మున్సిపల్ పాఠశాలకు క్రీడా మైదాన అభ్యున్నతికి వెంటనే స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి డ్రైనేజీ వ్యవస్థను తక్షణం కల్పించాలని తెలియజేస్తూ క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో దాదాపుగా నంద్యాల డివిజన్లోని 13 మండలాల నుండి 700 మంది బాలురు పాల్గొన్నారు అని డివిజన్ కార్యదర్శి వి. శివ కుమార్ తెలియజేశారు అండర్ 14, అండర్ 17 బాలికల వాలీబాల్, కోకో, కబడి మరియు అథ్లెటిక్స్ నందు ఎంపికలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీకాంత్ నాయుడు, షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) , వ్యాపాధ్యాయ సంఘం కార్యదర్శి బత్తుల రవి వ్యాయామ ఉపాధ్యాయులు ముజహిద్, శ్వేత బయ్, శ్రీనివాసరెడ్డి, బాబు, విజయ్ భరత్, రవి, రాణెమ్మ, శశికళ, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

నంద్యాల డివిజన్ స్థాయి బాలుర ఆటల పోటీల ఎంపిక పోటీలు ఘనంగా ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్
నంద్యాల నూనెపల్లె పురపాలక ఉన్నత పాఠశాల నందు ఎస్.జి.ఎఫ్ నంద్యాల డివిజన్ స్థాయి బాలుర ఆటల పోటీల ఎంపిక పోటీలు ఘనంగా నిర్వహింపబడ్డాయి. పాఠశాల హెడ్మాస్టర్ ఏవీఎస్ చలపతి అధ్యక్షతన నంద్యాల జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి ఆశాజ్యోతి , డివిజన్ కార్యదర్శి వి శివకుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహింపబడ్డాయి ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నంద్యాల జిల్లా టిడిపి ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి స్వతహాగా తను క్రీడాకారుడని నంద్యాలలో జరిగే ప్రతి ఆటల పోటీలకు తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని తెలియజేశారు, నంద్యాలలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కు రోడ్ మ్యాప్ తయారైందని త్వరలోనే దానిని అమలు చేస్తామని తెలియజేశారు, స్థానిక మున్సిపల్ పాఠశాలకు క్రీడా మైదాన అభ్యున్నతికి వెంటనే స్థానిక మున్సిపల్ కమిషనర్ కు ఫోన్ చేసి డ్రైనేజీ వ్యవస్థను తక్షణం కల్పించాలని తెలియజేస్తూ క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో దాదాపుగా నంద్యాల డివిజన్లోని 13 మండలాల నుండి 700 మంది బాలురు పాల్గొన్నారు అని డివిజన్ కార్యదర్శి వి. శివ కుమార్ తెలియజేశారు అండర్ 14, అండర్ 17 బాలికల వాలీబాల్, కోకో, కబడి మరియు అథ్లెటిక్స్ నందు ఎంపికలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు శ్రీకాంత్ నాయుడు, షేక్ మహమ్మద్ రఫీ (మున్నా) , వ్యాపాధ్యాయ సంఘం కార్యదర్శి బత్తుల రవి వ్యాయామ ఉపాధ్యాయులు ముజహిద్, శ్వేత బయ్, శ్రీనివాసరెడ్డి, బాబు, విజయ్ భరత్, రవి, రాణెమ్మ, శశికళ, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

