Monday, 30 March 2026
  • Home  
  • నంద్యాల ఐఎంఏ అకడమిక్ విభాగం నూతన కార్యవర్గం అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మల్లీశ్వరి, లలిత, కోశాధికారి గా డాక్టర్ శశికిరణ్.
- Blog

నంద్యాల ఐఎంఏ అకడమిక్ విభాగం నూతన కార్యవర్గం అధ్యక్ష కార్యదర్శులుగా డాక్టర్ మల్లీశ్వరి, లలిత, కోశాధికారి గా డాక్టర్ శశికిరణ్.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ కు అనుబంధంగా ఉన్న అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ నంద్యాల శాఖకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా డాక్టర్ మల్లీశ్వరి, కార్యదర్శిగా డాక్టర్ జి. లలిత కుమారి, కోశాధికారిగా డాక్టర్ శశికిరణ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ హిందూమతి,డాక్టర్ భారతి, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ గెలివి సిద్ధార్థ, డాక్టర్ మణిదీప్, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ పాండురంగారావు, డాక్టర్. ఎం.శ్రీనివాసులు,డాక్టర్ నాగరాజా రెడ్డి ,డాక్టర్ మహబూబ్ బాషా, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎన్నుకోబడ్డారు. ఈ విభాగానికి,నంద్యాల ఐఎంఏ కు కోఆర్డినేటర్ గా డాక్టర్ సుసుమ వ్యవహరిస్తారు ఈ సందర్భంగా నూతన అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ నంద్యాల శాఖ కార్యవర్గానికి ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ లక్ష్మీ సౌజన్య,డాక్టర్ వసుధ, డాక్టర్ హరిత అభినందనలు తెలిపారు అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ నంద్యాల శాఖ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డ డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ లలిత కుమారి మాట్లాడుతూ వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహించి, వివిధ స్పెషాలిటీ విభాగాలలో వస్తున్న ఆధునిక వైద్య విధానాలు,నూతన పరికరాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.తద్వారా వైద్యులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందన్నారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నంద్యాల శాఖ కు అనుబంధంగా ఉన్న అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ నంద్యాల శాఖకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా డాక్టర్ మల్లీశ్వరి, కార్యదర్శిగా డాక్టర్ జి. లలిత కుమారి, కోశాధికారిగా డాక్టర్ శశికిరణ్, ఉపాధ్యక్షులుగా డాక్టర్ హిందూమతి,డాక్టర్ భారతి, సంయుక్త కార్యదర్శులుగా డాక్టర్ గెలివి సిద్ధార్థ, డాక్టర్ మణిదీప్, కార్యవర్గ సభ్యులుగా డాక్టర్ దుర్గాప్రసాద్, డాక్టర్ పాండురంగారావు, డాక్టర్. ఎం.శ్రీనివాసులు,డాక్టర్ నాగరాజా రెడ్డి ,డాక్టర్ మహబూబ్ బాషా, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ఎన్నుకోబడ్డారు. ఈ విభాగానికి,నంద్యాల ఐఎంఏ కు కోఆర్డినేటర్ గా డాక్టర్ సుసుమ వ్యవహరిస్తారు ఈ సందర్భంగా నూతన అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ నంద్యాల శాఖ కార్యవర్గానికి ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి,రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి,డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ లక్ష్మీ సౌజన్య,డాక్టర్ వసుధ, డాక్టర్ హరిత అభినందనలు తెలిపారు అకాడమీ ఆఫ్ మెడికల్ స్పెషాలిటీస్ నంద్యాల శాఖ అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డ డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ లలిత కుమారి మాట్లాడుతూ వైద్యులకు నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలు నిర్వహించి, వివిధ స్పెషాలిటీ విభాగాలలో వస్తున్న ఆధునిక వైద్య విధానాలు,నూతన పరికరాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.తద్వారా వైద్యులు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి దోహదపడుతుందన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.