దుత్తలూరు మండలం నందిపాడు గ్రామంలో పశు వైద్య శాలను కందుకూరు పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీధర్ రావు శుక్రవారం సందర్శించారు కార్యలయం లోని రికార్డులు,సిబ్బంది హాజరు రిజిస్టర్లను పరిశీలించారు ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల పై పశుపోషకులకు వివరించి అవగాహన కల్పించాలన్నారు.



