Wednesday, 25 March 2026
  • Home  
  • దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే సోమిరెడ్డి
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్యే సోమిరెడ్డి

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద వీర ఆంజనేయ స్వామి 28వ వార్షికోత్సవ పూజల్లో పాల్గొని ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మనుబోలులోని శివాలయం, మాతమ్మ గుడులను పరిశీలించారు. ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జనవరి ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. శనివారం బద్దెవోలు క్రాస్ రోడ్డు వద్ద వీర ఆంజనేయ స్వామి 28వ వార్షికోత్సవ పూజల్లో పాల్గొని ఆలయాన్ని సందర్శించారు. అనంతరం మనుబోలులోని శివాలయం, మాతమ్మ గుడులను పరిశీలించారు. ఆలయాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండలాధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.