సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీ సాయినగరు లోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో కొలువుదీరిన విజయదుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.అందులో భాగంగా 9వ రోజు మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా విజయదుర్గ అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.విగ్రహ దాత పుత్తా రామభద్రయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.అర్చకులు అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పి ఆర్ బి హ్యాండ్లూమ్ అధినేత పుత్త రామభద్రయ్య కుమారులు,పుత్తా బాబు,నాగభూషణం ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుండి ఉత్సవాలు వై బోవహితంగా జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక కోలాటాలు వచ్చిన భక్తులకు ప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు.దసరా వేడుకల్లో అమ్మవారిని కొలిచిన భక్తులకు,సకల భోగ్యాలు అనుగ్రహం ఉంటుందని అమర్నాథ్ శర్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

దుర్గాదేవిగా విజయదుర్గ అమ్మవారు
సిద్దవటం మండలంలోని ఉప్పరపల్లి పంచాయతీ సాయినగరు లోని శ్రీ భద్రావతి భావనారాయణ స్వామి ఆలయంలో కొలువుదీరిన విజయదుర్గాదేవి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.అందులో భాగంగా 9వ రోజు మంగళవారం దుర్గాష్టమి సందర్భంగా విజయదుర్గ అమ్మవారు దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.విగ్రహ దాత పుత్తా రామభద్రయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు.భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.అర్చకులు అమర్నాథ్ శర్మ మాట్లాడుతూ దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పి ఆర్ బి హ్యాండ్లూమ్ అధినేత పుత్త రామభద్రయ్య కుమారులు,పుత్తా బాబు,నాగభూషణం ఆధ్వర్యంలో గత ఏడు సంవత్సరాల నుండి ఉత్సవాలు వై బోవహితంగా జరుగుతున్నాయన్నారు. ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేక కోలాటాలు వచ్చిన భక్తులకు ప్రసాదాలు ఏర్పాటు చేశామన్నారు.దసరా వేడుకల్లో అమ్మవారిని కొలిచిన భక్తులకు,సకల భోగ్యాలు అనుగ్రహం ఉంటుందని అమర్నాథ్ శర్మ తెలిపారు.ఈ కార్యక్రమంలో మహిళలు,భక్తులు పాల్గొన్నారు.

