పున్నమి ప్రతి నిధి
ప్రకాశాల పండుగ దీపావళి సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ వరంగల్ విభాగ్ కార్యదర్శి మందనపు రామారావ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటిని ఆనందం, వెలుగులు, సంతోషాలతో నింపాలని ఆకాంక్షించారు.
అభివృద్ధి, ఐశ్వర్యం, ఆరోగ్యం మరియు శాంతి ప్రతి కుటుంబంలో నెలకొనాలని కోరుతూ, రైతులు మరియు ప్రజలు సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరి జీవితంలో దీపావళి కొత్త ఆశలు, అవకాశాలు తీసుకురావాలని మందనపు రామారావ్ గారు అన్నారు.


