ఉదయగిరి మండలం పరిధిలోని దాసరి పల్లిలో మంజీల్ ఏర్పాటుకు సోమవారం స్థల పరిశీలన జరిగింది మాజీ సర్పంచ్ సయ్యద్ జా మృద్ , జాఫర్ మోహదిన్ రివెన్వు అధికారులతో కలిసి గ్రామ సర్వే నెంబర్ 1193 లోని 22 సెంట్ల ప్రభుత్వ భూమిలో షాది మంజిల్ తో పాటు పంచాయితీ భవనం నిర్మాణాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమoలో వీఆర్వో వేంకటేశ్వర్లు , సర్వేయర్ మహేష్ పాల్గొన్నారు

దాసరి పల్లి లో శాది మంజిల్ ఏర్పాటుకు స్తల పరిశీలన
ఉదయగిరి మండలం పరిధిలోని దాసరి పల్లిలో మంజీల్ ఏర్పాటుకు సోమవారం స్థల పరిశీలన జరిగింది మాజీ సర్పంచ్ సయ్యద్ జా మృద్ , జాఫర్ మోహదిన్ రివెన్వు అధికారులతో కలిసి గ్రామ సర్వే నెంబర్ 1193 లోని 22 సెంట్ల ప్రభుత్వ భూమిలో షాది మంజిల్ తో పాటు పంచాయితీ భవనం నిర్మాణాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమoలో వీఆర్వో వేంకటేశ్వర్లు , సర్వేయర్ మహేష్ పాల్గొన్నారు

