Saturday, 28 March 2026
  • Home  
  • దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలి – సుప్రీంకోర్టు తీర్పుపై బీఎస్పీ ఆగ్రహం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా కొనసాగించాలి – సుప్రీంకోర్టు తీర్పుపై బీఎస్పీ ఆగ్రహం

నెల్లూరు జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఎస్పీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలు వెంటనే రివిజన్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు బి. శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

నెల్లూరు జిల్లాలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఎస్పీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలు వెంటనే రివిజన్ పిటిషన్ వేయాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు బి. శ్రీరామ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.