దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి వన్డేలో భారత్ బ్యాటింగ్ ముగిసింది. కోహ్లి(135) శతకంతో అదరగొట్టాడు. రోహిత్(57), కెప్టెన్ రాహుల్(60) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లకు భారత్ 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. జైస్వాల్ 18, రుతురాజ్ 8, సుందర్ 13, జడేజా 32, హర్షిత్ రాణా 3 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్, బార్ట్మన్, యాన్సన్, బాష్ రెండేసి వికెట్లు తీశారు.

దక్షిణాఫ్రికా టార్గెట్ 350
దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న తొలి వన్డేలో భారత్ బ్యాటింగ్ ముగిసింది. కోహ్లి(135) శతకంతో అదరగొట్టాడు. రోహిత్(57), కెప్టెన్ రాహుల్(60) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లకు భారత్ 8 వికెట్లు కోల్పోయి 349 పరుగులు చేసింది. జైస్వాల్ 18, రుతురాజ్ 8, సుందర్ 13, జడేజా 32, హర్షిత్ రాణా 3 పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో బర్గర్, బార్ట్మన్, యాన్సన్, బాష్ రెండేసి వికెట్లు తీశారు.

