తనికెళ్ల భరణి, మిధున ప్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అసుర సంహారం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆసక్తిగా సాగే కథాంశంతో దర్శకుడు శ్రీ కిషోర్ శ్రీకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో డాక్టర్ పీర్ కుమార్, గూడూరు కిషోర్, మస్తాన్ రావు, గూడూరు నజీర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కి కెమెరామెన్ బాలు, ఎడిటింగ్ సెల్వ, పాటలు ప్రవీణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిధున ప్రియ, నిర్మాత సాయి శభరీష్ బోయల్ల, కథ.. స్క్రీన్ ప్లే.. మాటలు.. దర్శకత్వం.. కిషోర్ శ్రీ కృష్ణ.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అసుర సంహారం
తనికెళ్ల భరణి, మిధున ప్రియ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం అసుర సంహారం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఆసక్తిగా సాగే కథాంశంతో దర్శకుడు శ్రీ కిషోర్ శ్రీకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఇందులో డాక్టర్ పీర్ కుమార్, గూడూరు కిషోర్, మస్తాన్ రావు, గూడూరు నజీర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కి కెమెరామెన్ బాలు, ఎడిటింగ్ సెల్వ, పాటలు ప్రవీణ్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మిధున ప్రియ, నిర్మాత సాయి శభరీష్ బోయల్ల, కథ.. స్క్రీన్ ప్లే.. మాటలు.. దర్శకత్వం.. కిషోర్ శ్రీ కృష్ణ.

