Thursday, 5 February 2026
  • Home  
  • తొట్టంబేడులో సిమెంట్ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన-రావిళ్ల
- తిరుపతి

తొట్టంబేడులో సిమెంట్ రోడ్డు పనులకు భూమి పూజ చేసిన-రావిళ్ల

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 24, తొట్టంబేడు మండల పంచాయతీ అరుంధతి వాడ నుండి పాతఊరు వరకు 284 మీటర్లు 10 లక్షలు సిమెంట్ రోడ్డుకు బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రావిళ్ల మునిరాజు నాయుడు ఆధ్వర్యంలో భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో మండలంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు,తంగేళ్లపాలెం పిఎసిఎస్ బ్యాంక్ చైర్మన్ భాస్కర్ ముదిరాజ్,మనీ అలియార్ సుబ్రహ్మణ్యం,చందు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్ డిసెంబర్ 24, తొట్టంబేడు మండల పంచాయతీ అరుంధతి వాడ నుండి పాతఊరు వరకు 284 మీటర్లు 10 లక్షలు సిమెంట్ రోడ్డుకు బుధవారం నాడు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు రావిళ్ల మునిరాజు నాయుడు ఆధ్వర్యంలో భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీకాళహస్తి నియోజకవర్గం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాలతో మండలంలో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు,తంగేళ్లపాలెం పిఎసిఎస్ బ్యాంక్ చైర్మన్ భాస్కర్ ముదిరాజ్,మనీ అలియార్ సుబ్రహ్మణ్యం,చందు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.