Monday, 9 March 2026
  • Home  
  • తొట్టంబేడులో రైతులకు పంట భీమాపై అవగాహన కార్యక్రమం
- తిరుపతి

తొట్టంబేడులో రైతులకు పంట భీమాపై అవగాహన కార్యక్రమం

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు బ్యాంకు ఎఫ్ఎల్సి మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ రైతులకు కావలసిన పంట రుణాలు ఇన్సూరెన్స్ డిపాజిట్లు గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు భీమాల భాస్కర్ ముదిరాజ్ డిసిసి బ్యాంక్ సూపర్వైజర్లు మురళిమోహన్, కృష్ణ,టి శరత్ కుమార్ సంఘ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి చిరంజీవిరెడ్డి తదితర సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

తొట్టంబేడు పున్నమి న్యూస్, మార్చి 09: శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలం తంగేళ్లపాలెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు బ్యాంకు ఎఫ్ఎల్సి మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో బ్యాంకు చైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్ మాట్లాడుతూ రైతులకు కావలసిన పంట రుణాలు ఇన్సూరెన్స్ డిపాజిట్లు గురించి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు భీమాల భాస్కర్ ముదిరాజ్ డిసిసి బ్యాంక్ సూపర్వైజర్లు మురళిమోహన్, కృష్ణ,టి శరత్ కుమార్ సంఘ ముఖ్య కార్యనిర్వహణ అధికారి పి చిరంజీవిరెడ్డి తదితర సిబ్బంది,రైతులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.