పలమనేరు ,జూలై 2 ,2020(పున్నమి విలేకరి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పరిశ్రమల శాఖ మంత్రి, పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం లోని రిమర్స్(మానసిక వికలాంగులు) పాఠశాలలో తెలుగు యువత నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలల్లోని బుద్ధిమాంద్యం విద్యార్థులకు కేక్ కట్ చేసి తినిపించారు. అలాగే మధ్యాహ్నం విద్యార్థులకు అన్నదానం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గిరిధర్, గోపాల్, అరుణ్, మురళీ,రిమర్స్ ప్రిన్సిపాల్ గాయత్రీ తదితరులు పాల్గొన్నారు.
తెలుగు యువత ఆధ్వర్యంలో అమరన్న జన్మదిన వేడుకలు
పలమనేరు ,జూలై 2 ,2020(పున్నమి విలేకరి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ పరిశ్రమల శాఖ మంత్రి, పలమనేరు మాజీ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు గురువారం పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం లోని రిమర్స్(మానసిక వికలాంగులు) పాఠశాలలో తెలుగు యువత నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాలల్లోని బుద్ధిమాంద్యం విద్యార్థులకు కేక్ కట్ చేసి తినిపించారు. అలాగే మధ్యాహ్నం విద్యార్థులకు అన్నదానం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు గిరిధర్, గోపాల్, అరుణ్, మురళీ,రిమర్స్ ప్రిన్సిపాల్ గాయత్రీ తదితరులు పాల్గొన్నారు.