లేపాక్షి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వడ్డీ సుధాకర్ అధ్యక్షతన జరుగు తెలుగు భాష ఉత్సవాలు కార్యక్రమంలో తెలుగు భాషా పురస్కారాన్ని పలమనేరుకు చెందిన లక్ష్మీ శ్రీనివాస్ రాసిన ఎప్పుడొస్తుందో పుస్తకానికి అందిస్తున్నట్టు రచయిత శ్రీనివాస్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మరికొందరు పుస్తక రచయితలకు భాషా పురస్కారాలను అందిస్తున్నట్టు తెలియజేశారు పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పలువురు శ్రీనివాస్ కు అభినందనలు తెలియజేశారు


