Monday, 23 March 2026
  • Home  
  • తెలంగాణ సీఎంకి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
- తిరుపతి

తెలంగాణ సీఎంకి ఘనస్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: శ్రీకాళహస్తి నియోజిక వర్గనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిచుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన సందర్భంగా తిరుమలలో ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, జిల్లా ST సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీను గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫయాజ్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, డిసెంబర్ 30: శ్రీకాళహస్తి నియోజిక వర్గనికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరిచుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన సందర్భంగా తిరుమలలో ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో PCC ప్రధాన కార్యదర్శి తమటం వెంకట నరసింహులు, శ్రీకాళహస్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి, జిల్లా ST సెల్ అధ్యక్షులు జ్యోతిశ్వర్ నాయక్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీను గౌడ్, మైనారిటీ సెల్ అధ్యక్షులు ఫయాజ్, శ్రీకాళహస్తి పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.