Tuesday, 24 March 2026
  • Home  
  • తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- ఖమ్మం

తెలంగాణ రాష్ట్ర ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలియజేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

పున్నమి ప్రతినిధి ఖమ్మం దీపావళి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “చీకటిని తొలగించే దీపం, వెలుగులు పూయించే సమయం, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమైన దీపావళి పండుగ మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, అష్టైశ్వర్యాలు నింపాలని” ఆయన ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పండుగగా దీపావళి గుర్తుండిపోవాలని మంత్రి పేర్కొన్నారు.

పున్నమి ప్రతినిధి

ఖమ్మం

దీపావళి పర్వదినం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణం మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. “చీకటిని తొలగించే దీపం, వెలుగులు పూయించే సమయం, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నమైన దీపావళి పండుగ మీ జీవితాల్లో ఆనందం, ఆరోగ్యం, శాంతి, అష్టైశ్వర్యాలు నింపాలని” ఆయన ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే పండుగగా దీపావళి గుర్తుండిపోవాలని మంత్రి పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.