
తెలంగాణాలో జాతకట్టిన రెండు పార్టీలు
తెలంగాణ రాష్టం లో జనసేన పార్టీ అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ సూచన మేరకు జూబ్లీహిల్స్ లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు జనసైనికులు మరియు జనసేన పార్టీ ముఖ్య నాయకులు మంత్రివర్యులు సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ కిషన్ రెడ్డి గారిని కలిసి జనసేన పార్టీ తరుపున జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ లో బీజేపీ పార్టీ కి మద్దత్తు ప్రకటిస్తూ సంతోషవక్తం చేసింది..

