Sunday, 7 December 2025
  • Home  
  • *తెనాలిలో యాత్రల పేరుతో ఘరానా మోసం*.
- Featured - ఆంధ్రప్రదేశ్

*తెనాలిలో యాత్రల పేరుతో ఘరానా మోసం*.

గుంటూరు జిల్లా తెనాలి పున్నమి తెలుగు డైలీ *తెనాలిలో యాత్రల పేరుతో ఘరానా మోసం*. చార్ ధామ్ యాత్ర పేరుతో భక్తులకు టోకరా పెట్టిన ఘటన తెనాలిలో చోటుచేసుకుంది. స్థానిక గంగానమ్మపేటకు చెందిన మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు గురుమూర్తి తమను మోసం చేశాడంటూ బాధితులు మంగళవారం టు టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం చార్ ధామ్ యంత్రాంటూ కరపత్రాలు ద్వారా ప్రచారం నిర్వహించుకున్న గురుమూర్తి పలువురు హిందుభక్తుల ఫోన్ నంబర్లు సేకరించి యాత్రకు ఉపక్రమించేలా ఆకర్షిస్తాడు. ఆధ్యాత్మికచింతన లభిస్తుందనుకున్న భక్తులకు తాము నిర్వహిస్తున్న యాత్ర వివరాల ద్వారా భక్తులను ఆకర్షిస్తాడు. భక్తులకు నమ్మకం కలిగేలా ఢీల్లీ వరకూ ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తాడాని భక్తులు చెప్పారు. యాత్రలో భాగంగా హెలికాఫ్టర్ ఎక్కిస్తానని నమ్మబలుకుతాడన్నారు. ఇలా మోసాలకు పాల్పడటం గురుమూర్తి నైజమని భక్తులు వాపోయారు. ఢీల్లీ నుంచి తమ కుటుంబ సభ్యులు ద్వారా ఫోన్ పే చేయించుకుని తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు భాదితులు తమ గోడు వెళ్లబుచ్చారు. పలు రాష్ట్రాలనుంచి సుమారు 270 మంది భక్తులు మోసగాడు ట్రాప్ లో చిక్కుకున్నారు. భక్తి/విహారా యాత్రల పేరుతో విదేశీ పర్యటనలకు భక్తులను తీసుకెళ్లేవాడని స్థానికులు తెలిపారు. దాదాపు రూ. 80 లక్షలు వసూళ్లుచేసి తీరా తన భర్త కనిపంచట్లేదంటూ కుటుంభ సభ్యులతో పిర్యాదు చేసినట్లు టు టౌన్ సి.ఐ రాముల నాయక్ తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

గుంటూరు జిల్లా తెనాలి పున్నమి తెలుగు డైలీ *తెనాలిలో యాత్రల పేరుతో ఘరానా మోసం*. చార్ ధామ్ యాత్ర పేరుతో భక్తులకు టోకరా పెట్టిన ఘటన తెనాలిలో చోటుచేసుకుంది. స్థానిక గంగానమ్మపేటకు చెందిన మణికంఠ టూర్స్ అండ్ ట్రావెల్స్ నిర్వాహకుడు గురుమూర్తి తమను మోసం చేశాడంటూ బాధితులు మంగళవారం టు టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేసారు. బాధితులు తెలిపిన వివరాలు ప్రకారం చార్ ధామ్ యంత్రాంటూ కరపత్రాలు ద్వారా ప్రచారం నిర్వహించుకున్న గురుమూర్తి పలువురు హిందుభక్తుల ఫోన్ నంబర్లు సేకరించి యాత్రకు ఉపక్రమించేలా ఆకర్షిస్తాడు. ఆధ్యాత్మికచింతన లభిస్తుందనుకున్న భక్తులకు తాము నిర్వహిస్తున్న యాత్ర వివరాల ద్వారా భక్తులను ఆకర్షిస్తాడు. భక్తులకు నమ్మకం కలిగేలా ఢీల్లీ వరకూ ట్రైన్ టికెట్స్ బుక్ చేస్తాడాని భక్తులు చెప్పారు. యాత్రలో భాగంగా హెలికాఫ్టర్ ఎక్కిస్తానని నమ్మబలుకుతాడన్నారు. ఇలా మోసాలకు పాల్పడటం గురుమూర్తి నైజమని భక్తులు వాపోయారు. ఢీల్లీ నుంచి తమ కుటుంబ సభ్యులు ద్వారా ఫోన్ పే చేయించుకుని తమ గమ్యస్థానాలకు చేరుకున్నట్లు భాదితులు తమ గోడు వెళ్లబుచ్చారు. పలు రాష్ట్రాలనుంచి సుమారు 270 మంది భక్తులు మోసగాడు ట్రాప్ లో చిక్కుకున్నారు. భక్తి/విహారా యాత్రల పేరుతో విదేశీ పర్యటనలకు భక్తులను తీసుకెళ్లేవాడని స్థానికులు తెలిపారు. దాదాపు రూ. 80 లక్షలు వసూళ్లుచేసి తీరా తన భర్త కనిపంచట్లేదంటూ కుటుంభ సభ్యులతో పిర్యాదు చేసినట్లు టు టౌన్ సి.ఐ రాముల నాయక్ తెలిపారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.