తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డిపో మేనేజర్ గా అభిరామ్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్యపాటి వెంకట రాజు గారు మర్యాదపూర్వకంగా కలిసి ప్రజల సౌకర్యార్థం కొవ్వూరు టు దొండపూడి వయా భీమోలు బస్సును పునరుద్దించాలని కోరారు.

- E-పేపర్
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డిపో బస్సు కోసం
తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు డిపో మేనేజర్ గా అభిరామ్ నాయక్ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్యపాటి వెంకట రాజు గారు మర్యాదపూర్వకంగా కలిసి ప్రజల సౌకర్యార్థం కొవ్వూరు టు దొండపూడి వయా భీమోలు బస్సును పునరుద్దించాలని కోరారు.

