Wednesday, 25 March 2026
  • Home  
  • తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్‌ నివేదిక
- అమరావతి

తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్‌ నివేదిక

తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్‌ నివేదిక అమరావతి పున్నమి ప్రతినిధి:- 17 శాఖల్లో రూ.5,244 కోట్లు నష్టం వచ్చిందని నివేదిక తక్షణమే సాయం అందించాలని కోరిన ఏపీ ప్రభుత్వం పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరిన ప్రభుత్వం ఏపీలోని 1,434 గ్రామాలు,48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని నివేదిక 4,794 కి.మీ.మేర రోడ్లు దెబ్బతిన్నాయని ఏపీ నివేదిక 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని.. రూ.829 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్న సర్కార్‌ ఉద్యానవన పంటలకు రూ.40 కోట్ల నష్టం ఆక్వారంగంలో రూ.514 కోట్ల నష్టం విద్యుత్‌శాఖకు రూ.19 కోట్ల నష్టం నీటిపారుదలశాఖకు రూ.234 కోట్ల నష్టం 23 జిల్లాల పరిధిలోని 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి-ఏపీ

తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్‌ నివేదిక

అమరావతి పున్నమి ప్రతినిధి:-
17 శాఖల్లో రూ.5,244 కోట్లు నష్టం వచ్చిందని నివేదిక
తక్షణమే సాయం అందించాలని కోరిన ఏపీ ప్రభుత్వం
పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరిన ప్రభుత్వం
ఏపీలోని 1,434 గ్రామాలు,48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం
161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని నివేదిక
4,794 కి.మీ.మేర రోడ్లు దెబ్బతిన్నాయని ఏపీ నివేదిక
1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని..
రూ.829 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్న సర్కార్‌
ఉద్యానవన పంటలకు రూ.40 కోట్ల నష్టం
ఆక్వారంగంలో రూ.514 కోట్ల నష్టం
విద్యుత్‌శాఖకు రూ.19 కోట్ల నష్టం
నీటిపారుదలశాఖకు రూ.234 కోట్ల నష్టం
23 జిల్లాల పరిధిలోని 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి-ఏపీ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.