తోటంబెడు మండలం లో ఎల్ఐసి కాలనీ ఈదల గుంట గ్రామాలలో సిపిఐ పిలుపుమేరకు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి దినేష్ తుఫాను బాధ్యతలను పరామర్శించడం జరిగింది సిపిఐ నాయకులు మించల శివకుమార్ మండల కార్యదర్శి రుద్రపాకు శ్రీనివాసులు వీఆర్వో కి వివరించారు నాయకులు మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రతి ఇంటికి తిరిగి వారి బాదసాధకాలు వివరించారు కార్మికులు ఇండ్లు లలో పాసి పని చేసుకుంటున్నా వారికి పని లేక నాన్న ఇబ్బందులు పడుతున్నారని తిన్న డానికి తిండి లేక అల్లాడుతున్నారని వారికి ప్రభుత్వం తుఫాను బాధ్యతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వీధి దీపాలు రోడ్లు పూర్తిగా లేవని వారికి సిమెంట్ రోడ్లు మురికి కాలువలు సంబంధిత అధికారులు ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా వీధులలో పారుతున్న మురుకునీర్లు వల్ల ప్రజలు అంటూ రోగాల బారిన పడే పరిస్థితి దాతరించిందని తక్షణమే ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాసారపు నరసింహారావు పరశురామయ్య సుబ్బమ్మ ధనలక్ష్మి కుసుమ శివమ్మ బాలాజీ వసుంధర అమరావతి తదితరులు పాల్గొన్నారు

తుఫాను బాధితులను పరామర్శించిన వీఆర్వో
తోటంబెడు మండలం లో ఎల్ఐసి కాలనీ ఈదల గుంట గ్రామాలలో సిపిఐ పిలుపుమేరకు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి దినేష్ తుఫాను బాధ్యతలను పరామర్శించడం జరిగింది సిపిఐ నాయకులు మించల శివకుమార్ మండల కార్యదర్శి రుద్రపాకు శ్రీనివాసులు వీఆర్వో కి వివరించారు నాయకులు మాట్లాడుతూ గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రతి ఇంటికి తిరిగి వారి బాదసాధకాలు వివరించారు కార్మికులు ఇండ్లు లలో పాసి పని చేసుకుంటున్నా వారికి పని లేక నాన్న ఇబ్బందులు పడుతున్నారని తిన్న డానికి తిండి లేక అల్లాడుతున్నారని వారికి ప్రభుత్వం తుఫాను బాధ్యతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా వీధి దీపాలు రోడ్లు పూర్తిగా లేవని వారికి సిమెంట్ రోడ్లు మురికి కాలువలు సంబంధిత అధికారులు ఏర్పాటు చేయాలని కోరారు అదేవిధంగా వీధులలో పారుతున్న మురుకునీర్లు వల్ల ప్రజలు అంటూ రోగాల బారిన పడే పరిస్థితి దాతరించిందని తక్షణమే ప్రభుత్వం వారికి సహాయ సహకారాలు అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మాసారపు నరసింహారావు పరశురామయ్య సుబ్బమ్మ ధనలక్ష్మి కుసుమ శివమ్మ బాలాజీ వసుంధర అమరావతి తదితరులు పాల్గొన్నారు

