Sunday, 7 December 2025
  • Home  
  • తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక రైళ్లు
- భక్తి

తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తులకు ప్రత్యేక రైళ్లు

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @ తీర్థయాత్రలకు భక్తుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ IRCTC ప్రత్యేక రైలు, విమాన ప్యాకేజీలను ప్రకటించింది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు జరిగే ‘దివ్య దక్షిణ యాత్ర’లో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ వంటి ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించవచ్చు. ధరలు స్లీపర్ ₹14,100, 3AC ₹22,500, 2AC ₹29,500. పూర్తి వివరాలకు 9701360701, 9281030726, 9281030750 నెంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు

సెప్టెంబర్ 15 పున్నమి ప్రతినిధి @
తీర్థయాత్రలకు భక్తుల కోసం భారతీయ రైల్వే అనుబంధ సంస్థ IRCTC ప్రత్యేక రైలు, విమాన ప్యాకేజీలను ప్రకటించింది.

సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు జరిగే ‘దివ్య దక్షిణ యాత్ర’లో తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూర్ వంటి ప్రసిద్ధ క్షేత్రాలను దర్శించవచ్చు.

ధరలు స్లీపర్ ₹14,100, 3AC ₹22,500, 2AC ₹29,500.
పూర్తి వివరాలకు 9701360701, 9281030726, 9281030750 నెంబర్లకు కాల్ చేయవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో చూడవచ్చు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.