తిరుమల శనివారం నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ని దర్శించు కున్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు పారుపల్లి హరిబాబు, చిరుమామిళ్ల అశోక్ బాబు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కలగాలని డాక్టర్ జగన్మోహన రావు ఆకాంక్షించారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న డాక్టర్ జగన్మోహనరావు
తిరుమల శనివారం నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ని దర్శించు కున్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు పారుపల్లి హరిబాబు, చిరుమామిళ్ల అశోక్ బాబు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కలగాలని డాక్టర్ జగన్మోహన రావు ఆకాంక్షించారు.

