Sunday, 7 December 2025
  • Home  
  • తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న డాక్టర్ జగన్మోహనరావు
- ఎన్ టి ఆర్ జిల్లా

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ని దర్శించుకున్న డాక్టర్ జగన్మోహనరావు

తిరుమల శనివారం నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ని దర్శించు కున్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు పారుపల్లి హరిబాబు, చిరుమామిళ్ల అశోక్ బాబు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కలగాలని డాక్టర్ జగన్మోహన రావు ఆకాంక్షించారు.

తిరుమల శనివారం నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు తెల్లవారుజామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ని దర్శించు కున్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు పారుపల్లి హరిబాబు, చిరుమామిళ్ల అశోక్ బాబు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు కలగాలని డాక్టర్ జగన్మోహన రావు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.