సెప్టెంబర్ 27(పున్నమి ప్రతినిధి)
102 ఏళ్ల అనంతరం తాటి చెట్టు పూయడం అరుదైన దృశ్యం. పూసిన తర్వాత తాటి చెట్టు ఆయుష్షు ముగుస్తుంది. ఇటువంటి చెట్లను “శ్రీ తాళ చెట్లు” అని పిలుస్తారు. పూర్వకాలంలో ఈ చెట్ల ఆకులను తాళపత్రాలుగా ఉపయోగించి గ్రంథాలు రచించేవారు. తాటి చెట్టుకు ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత ఉన్నది. ఇవి పుష్పించే క్షణం చూడడం అత్యంత అరుదు, అందుకే ఈ సంఘటన ఎంతో విశేషమైనది.


