తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం శ్రీకాళహస్తీ ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి,ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కార్యాలయాన్ని పరిశీలించారు.ఈ మేరకు తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా కురుస్తున్న నేపథ్యంలో ఆ కార్యాలయ భవనాన్ని తహసీల్దార్ కార్యాలయ భవన సమీపంలోని సమగ్ర శిశు పధక కార్యాలయంలోకి తాత్కాలికంగా మార్పు చేశారు. ఈ కార్యక్రమంలో తోట్టంబేడు తహసిల్దార్ భారతి, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం శ్రీకాళహస్తీ ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి,ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కార్యాలయాన్ని పరిశీలించారు.ఈ మేరకు తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా కురుస్తున్న నేపథ్యంలో ఆ కార్యాలయ భవనాన్ని తహసీల్దార్ కార్యాలయ భవన సమీపంలోని సమగ్ర శిశు పధక కార్యాలయంలోకి తాత్కాలికంగా మార్పు చేశారు. ఈ కార్యక్రమంలో తోట్టంబేడు తహసిల్దార్ భారతి, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

