Sunday, 7 December 2025
  • Home  
  • తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్
- తిరుపతి

తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్

తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం శ్రీకాళహస్తీ ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి,ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కార్యాలయాన్ని పరిశీలించారు.ఈ మేరకు తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా కురుస్తున్న నేపథ్యంలో ఆ కార్యాలయ భవనాన్ని తహసీల్దార్ కార్యాలయ భవన సమీపంలోని సమగ్ర శిశు పధక కార్యాలయంలోకి తాత్కాలికంగా మార్పు చేశారు. ఈ కార్యక్రమంలో తోట్టంబేడు తహసిల్దార్ భారతి, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం శ్రీకాళహస్తీ ఆర్డీవో భాను ప్రకాష్ రెడ్డి,ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువంశీలతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ కార్యాలయాన్ని పరిశీలించారు.ఈ మేరకు తొట్టంబేడు తహసీల్దార్ కార్యాలయం పూర్తిగా కురుస్తున్న నేపథ్యంలో ఆ కార్యాలయ భవనాన్ని తహసీల్దార్ కార్యాలయ భవన సమీపంలోని సమగ్ర శిశు పధక కార్యాలయంలోకి తాత్కాలికంగా మార్పు చేశారు. ఈ కార్యక్రమంలో తోట్టంబేడు తహసిల్దార్ భారతి, రెవిన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.