Wednesday, 25 March 2026
  • Home  
  • తల్లికి వందనం పథకం పెండింగ్‌ ఉన్న దరఖాస్తులకు లోకేశ్ ఆమోదం.
- ఆంధ్రప్రదేశ్

తల్లికి వందనం పథకం పెండింగ్‌ ఉన్న దరఖాస్తులకు లోకేశ్ ఆమోదం.

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. తల్లికి వందనం పథకం పెండింగ్‌ ఉన్న దరఖాస్తులకు లోకేశ్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు విడుదల చేసే ఫైలుపై సంతకం చేశారు. దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో త్వరలోనే నిధులు జమ కానున్నాయి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

ఆగస్టు 23 పున్నమి ప్రతినిధి @
మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. తల్లికి వందనం పథకం పెండింగ్‌ ఉన్న దరఖాస్తులకు లోకేశ్ ఆమోదం తెలిపారు. విద్యాశాఖపై సమీక్షించిన ఆయన ఈ పథకానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న రూ.325 కోట్లు విడుదల చేసే ఫైలుపై సంతకం చేశారు.
దీంతో విద్యార్థుల తల్లుల ఖాతాల్లో త్వరలోనే నిధులు జమ కానున్నాయి. అదేవిధంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.