తప్పుడు వార్తలు పెడితే వారిపై చర్యలు..
అమలాపురం, అక్టోబరు 27 (పున్నమిప్రతినిధి) :
*తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధమైన ప్రభుత్వం, ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తం*
*ఓ మోస్తరు వర్షంతో ప్రస్తుతానికి సాధారణంగా ఉన్న వాతావరణం*
*సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలను వైరల్ చేస్తున్న కొంతమంది కేటుగాళ్లు*
తుఫాన్ రాజోలు నియోజకవర్గంలోని శంకరగుప్తం- పడమటిపాలెం మధ్య తీరం దాటుతుంది అంటూ అసత్య ప్రచారాలు
గాలులు అని, అంతర్వేదిలో మేఘాలు కమ్ముకున్నాయి అంటూ పాత వీడియోలను వైరల్ చేస్తున్న ఆగంతకులు
అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరించిన హోం మంత్రి*

