తడ మండల చేనిగుంట గ్రామానికి చెందిన రాష్ట్ర తెలుగు దేశం పార్టీ సీనియర్ నాయకులు AMC మాజీ చైర్మన్ వేనాటి పరందామరెడ్డి గారు అనారోగ్యం కారణంగా ఈరోజు స్వగ్రామంలో తుది శ్వాస విడిచారు ఈ కార్యక్రమానికి జిల్లా పార్టీ నాయకులతో పాటు అధికార పార్టీకి చెందిన నాయకులు హాజరు కానున్నారు.