Tuesday, 24 March 2026
  • Home  
  • ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు షాక్
- క్రైమ్

ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్‌కు షాక్

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ఢిల్లీ : ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. వీరి పాత్ర తీవ్రమైందని, రెచ్చగొట్టే ప్రసంగాలు, నిరసనల పిలుపులు దేశ సమగ్రతకు ముప్పు అని పేర్కొంది. మరో ఏడుగురికి కూడా బెయిల్ తిరస్కరించబడింది. కాగా, 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో 50 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు.

సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ఢిల్లీ :
ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో జేఎన్‌యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్‌లకు బెయిల్‌ను హైకోర్టు నిరాకరించింది. వీరి పాత్ర తీవ్రమైందని, రెచ్చగొట్టే ప్రసంగాలు, నిరసనల పిలుపులు దేశ సమగ్రతకు ముప్పు అని పేర్కొంది. మరో ఏడుగురికి కూడా బెయిల్ తిరస్కరించబడింది. కాగా, 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో 50 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.