సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ఢిల్లీ :
ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో జేఎన్యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్లకు బెయిల్ను హైకోర్టు నిరాకరించింది. వీరి పాత్ర తీవ్రమైందని, రెచ్చగొట్టే ప్రసంగాలు, నిరసనల పిలుపులు దేశ సమగ్రతకు ముప్పు అని పేర్కొంది. మరో ఏడుగురికి కూడా బెయిల్ తిరస్కరించబడింది. కాగా, 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో 50 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు.

ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్కు షాక్
సెప్టెంబర్ 03 పున్నమి ప్రతినిధి @ఢిల్లీ : ఢిల్లీలో 2020లో జరిగిన అల్లర్ల కేసులో జేఎన్యూ మాజీ విద్యార్థులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్లకు బెయిల్ను హైకోర్టు నిరాకరించింది. వీరి పాత్ర తీవ్రమైందని, రెచ్చగొట్టే ప్రసంగాలు, నిరసనల పిలుపులు దేశ సమగ్రతకు ముప్పు అని పేర్కొంది. మరో ఏడుగురికి కూడా బెయిల్ తిరస్కరించబడింది. కాగా, 2020 ఫిబ్రవరిలో ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. ఈ ఘటనలో 50 మంది మరణించగా వందలాది మంది గాయపడ్డారు.

