తిరుపతి జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో గత కొద్దిరోజులుగా డ్రోన్ కెమెరాలతో బీట్ నిర్వహించడం జరుగుతున్నది.అందులో భాగంగా ఈరోజు ఏర్పేడు పోలీస్ వారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ముసిలిపేడు,బండారు పల్లి,మేర్లపాక,రామలింగాపురం,కందాడ గ్రామాలలో బీట్ నిర్వహించారు.ముసిలిపేడు నందు పొలాల్లో 11 మంది పేకాట ఆడుతూ ఉన్నవారిని పట్టుకొని వారి నుండి రూ.2,36,740 నగదు,12 సెల్ ఫోన్లు,4 బైక్ లు సీజ్ చేయడం జరిగింది.ఇటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ వారు హెచ్చరించారు.

డ్రోన్ కెమెరాలతో పేకాట శిబిరాలపై దాడి.
తిరుపతి జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో గత కొద్దిరోజులుగా డ్రోన్ కెమెరాలతో బీట్ నిర్వహించడం జరుగుతున్నది.అందులో భాగంగా ఈరోజు ఏర్పేడు పోలీస్ వారు సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ డ్రోన్ కెమెరాల పర్యవేక్షణలో ముసిలిపేడు,బండారు పల్లి,మేర్లపాక,రామలింగాపురం,కందాడ గ్రామాలలో బీట్ నిర్వహించారు.ముసిలిపేడు నందు పొలాల్లో 11 మంది పేకాట ఆడుతూ ఉన్నవారిని పట్టుకొని వారి నుండి రూ.2,36,740 నగదు,12 సెల్ ఫోన్లు,4 బైక్ లు సీజ్ చేయడం జరిగింది.ఇటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ వారు హెచ్చరించారు.

