డుంబ్రిగుడ మండలం, కండ్రూం పంచాయితీలో బుధవారం పోలీసులు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎస్ఐ పాపినాయుడు మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణ, వినియోగం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గంజాయి తో జీవితాలు నాశనం చేసుకోవద్దని కార్యక్రమంలో పాల్గొన్న అరకు సీఐ హిమగిరి సూచించారు. గంజాయి ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుందన్నారు. సర్పంచ్ హరి, ఎంపీటీసీ ఆనంద్ పంచాయితీ ప్రజలు పాల్గొన్నారు.

డుంబ్రిగుడ: గంజాయి తో జీవితాలు నాశనం
డుంబ్రిగుడ మండలం, కండ్రూం పంచాయితీలో బుధవారం పోలీసులు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎస్ఐ పాపినాయుడు మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణ, వినియోగం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గంజాయి తో జీవితాలు నాశనం చేసుకోవద్దని కార్యక్రమంలో పాల్గొన్న అరకు సీఐ హిమగిరి సూచించారు. గంజాయి ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుందన్నారు. సర్పంచ్ హరి, ఎంపీటీసీ ఆనంద్ పంచాయితీ ప్రజలు పాల్గొన్నారు.

