డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సోమవారం అరకు సంతబయలు లో ఎయిడ్స్ డే నిర్వహించారు. ఈ మేరకు ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ పై ప్రజలకు అవగాహణ పరచారు. స్ధానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో ప్రధాన రహదారిలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహణ ర్యాలీ చేపట్టారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు స్నేహం, తోడ్పాటు అవసరమని అన్నారు. వైద్యులు డా నజీబుల్లా, సిబ్బంది పాల్గొన్నారు.

డుంబ్రిగుడ:ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు స్నేహం, తోడ్పాటు అవసరం
డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది సోమవారం అరకు సంతబయలు లో ఎయిడ్స్ డే నిర్వహించారు. ఈ మేరకు ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ పై ప్రజలకు అవగాహణ పరచారు. స్ధానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్ధులతో ప్రధాన రహదారిలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహణ ర్యాలీ చేపట్టారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు స్నేహం, తోడ్పాటు అవసరమని అన్నారు. వైద్యులు డా నజీబుల్లా, సిబ్బంది పాల్గొన్నారు.

