శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పీ.వి. రోడ్ సమీపంలో నివసించే శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ అధినేత చిర్రి మస్తాన్ యాదవ్ కుమారుడు డాక్టర్ చిర్రి లిఖిత్ సాయి ప్రమాదవశాత్తు ఆకస్మికంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి లిఖిత్ సాయి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వర స్వామివారిని ప్రార్థించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంతాపం తెలిపిన వారిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఎం.ఆర్ మురళి యాదవ్,చిర్రి నాగేశ్వరావు యాదవ్, బాలు యాదవ్,శ్రీవారి సురేష్, కంట ఉదయ్ కుమార్, పటాన్ ఫరీద్, బుల్లెట్ జయశ్యామ, షేక్ అస్లాం, పెరుమాళ్ చౌదరి, సాగర్ బి,షర్మిల ఠాగూర్ తదితరులు వున్నారు.

డాక్టర్ చిర్రి లిఖిత్ పార్థివదేహానికి…నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని పీ.వి. రోడ్ సమీపంలో నివసించే శ్రీ రాఘవేంద్ర ట్రేడర్స్ అధినేత చిర్రి మస్తాన్ యాదవ్ కుమారుడు డాక్టర్ చిర్రి లిఖిత్ సాయి ప్రమాదవశాత్తు ఆకస్మికంగా మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని కలిగించింది. ఈ విషయం తెలుసుకున్న శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి లిఖిత్ సాయి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని తల్లి జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయు లింగేశ్వర స్వామివారిని ప్రార్థించారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. సంతాపం తెలిపిన వారిలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు ఎం.ఆర్ మురళి యాదవ్,చిర్రి నాగేశ్వరావు యాదవ్, బాలు యాదవ్,శ్రీవారి సురేష్, కంట ఉదయ్ కుమార్, పటాన్ ఫరీద్, బుల్లెట్ జయశ్యామ, షేక్ అస్లాం, పెరుమాళ్ చౌదరి, సాగర్ బి,షర్మిల ఠాగూర్ తదితరులు వున్నారు.

